Duvvada Srinivas

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. టీటీడీలో ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు

పార్టీలో మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేశారు జగన్. కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని తాజాగా నియమించారు.

తన భార్య, కుమార్తె నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తన భార్య మరికొందరు తనపై హత్యాయత్నం చేశారని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతి సారీ ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది.