duvvada removed

పార్టీలో మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేశారు జగన్. కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని తాజాగా నియమించారు.