Dr YS Rajasekhara Reddy-ACA Stadium

స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి- ఏసీఏ స్టేడియం భారత్ కు అచ్చొచ్చిన క్రికెట్ వేదికగా మరోసారి నిరూపించుకొంది. టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నెగ్గితీరాల్సిన పోరులో భారత్ 48 పరుగుల భారీవిజయంతో.. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిన భారతజట్టు..విశాఖ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడింది. టాస్ […]