కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కంచుకోట లాంటిది. కానీ, ఇప్పుడు మాత్రం ముఖ్య నాయకులంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదగడంతో.. వీళ్లంతా కారెక్కారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక.. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలమైన […]