భారత బల్లెంవీరుడికి రజత పతకం!May 11, 2024 భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా రజత పతకంతో పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలు ప్రారంభించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలో 88.36 మీటర్ల రికార్డు నమోదు చేశాడు.