విశిష్ట వ్యక్తిని కోల్పోయిందంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళి
Died
బంజారాహిల్స్లోని నందినగర్లో చోటుచేసుకున్నఈ ఘటన
నాగయ్య కుటుంబం కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల, కడప మీదుగా గువ్వలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
భారత మహిళ మృతి చెందిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మంగళవారం రాత్రి మార్త మంత్రి పదవికి రాజీనామా చేశారు.