టీటీడీ విజిలెన్స్ను ఆశ్రయించిన పూణె భక్తుడు ప్రకాశ్.. కేసు నమోదు చేసిన పోలీసులు
Devotees
తెల్లవారుజాము నుంచే లక్షలాదిగా పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
తిరుమలకు వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన
శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
Sri Lakshmi Narasimha Swamy Temple located on Yadagirigutta in Telangana has created a new record in its history, when it comes number of devotees visited the hill shrine and the income it received in single day, on Sunday.
తిరుమల నడకదారి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరుకుంటారు. రెండుచోట్లా మెట్లపై రేకులతో షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. ఎండ, వాన నుంచి వారికి రక్షణ ఉంటుంది. అయితే అలిపిరి మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు రోడ్డుపై నడవాల్సి ఉంటుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దారిపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కుతాయి. కాలినడకన వచ్చే భక్తులు చెప్పులు వేసుకోరు కాబట్టి.. ఆ కాస్త దూరం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. […]