Devi Sri Prasad

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్, తమన్ ఒక్కో సినిమా చేసేందుకు రూ. కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అయినప్పటికీ వారు ఇలా కాపీ ట్యూన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.