Deputy CM

ఆయన రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి.

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ వివరిస్తూ ఒక జీవో జారీ చేయగా.. అందులో తల్లికి మాత్రమే ప్రభుత్వ సాయం అందిస్తామని ఉంది.