ఐపీఎల్-2025 ముంగిట దిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది
Delhi Capitals
ఐపీఎల్-17వ సీజన్ తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా రాజస్థాన్ నిలిస్తే..ఢిల్లీ పరిస్థితి గాల్లోదీపంలా మారింది.
ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది.