విజయవాడలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లు కలిసి పనిచేస్తున్న తీరు విజయవాడ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గ్యాంగ్ల మధ్య ఏర్పడిన వివాదాలతో ఆ గ్యాంగ్లతోనే సంబంధాలున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడు దీపక్ ఆకాశ్ హత్యకు గురయ్యాడు. ఇతడు పలు పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అదే సమయంలో విజయవాడలోని రౌడీషీటర్లతో కలిసి తిరిగేవాడు. వాంబేకాలనీకి చెందిన రౌడీషీటర్ శంకర్ అలియాస్ టోనీ తన ప్రేయసి తనతో సరిగా […]