Darshi

దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెద్దల విధానాలు మారకుంటే వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ప్లీనరీలో మాట్లాడిన వేణుగోపాల్.. కార్యకర్తలు కూడా బయటకు రావడం లేదన్నారు. కార్యకర్తలకు రావాల్సిన బిల్లులే ఇప్పించలేదు.. మళ్లీ మీరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల పనులు కేటాయించారని.. తాను అత్యుత్సాహంతో పార్టీ […]