Damodara Rakesh

కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా అగ్గి రాజేసింది. నిర‌స‌న‌ల మంట‌ల్లో ప‌లు రైళ్ళు ద‌గ్ధ‌మై రైల్వేకు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. సికింద్రాబాద్ స్టేష‌న్‌కు సుమారు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నాలు తెలుపుతున్నాయి. స్టేష‌న్ ప్రాంగ‌ణం, ప‌రిస‌రాల‌న్నీ ర‌క్త‌సిక్త‌మ‌య్యాయి. ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వ్వ‌డంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పులో ఒక యువ‌కుడు మర‌ణించ‌గా, డ‌జ‌న్ మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా […]