Dadisetti Ramalingeswara Rao

ప్లీనరీ సమావేశాలు అంటే కేవలం పార్టీ నాయకులు మాత్రమే ఉంటారనుకుంటున్నారో, లేక ఈలలు, చప్పట్లతో కాస్త ఉత్సాహం ఎక్కువై మనసులో మాట బయటపెడుతున్నారో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు వలంటీర్లపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వలంటీర్లు కొంతమంది తమ మాట వినడంలేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన […]