పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ పార్టీ అధినేత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. విధి విచిత్రం. 73ఏళ్ల వయసులో రాజకీయాలనుంచి వైదొలగాలనుకుంటున్న ఆ మాజీ ప్రధాని తిరిగి దేశానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ విచిత్రం శ్రీలంకలో జరిగింది. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే వైదొలగిన తర్వాత శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు రణిల్ విక్రమ సింఘేని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. ప్రస్తుత ఆర్థిక […]