శ్రీలంక ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. అప్పులపాలై ఆ అప్పులు కట్టలేక పోతున్న శ్రీలంక మళ్ళీ అప్పులమీదనే ఆధారపడే దుస్థితికి చేరుకుంది. అక్కడ విదేశీ మారక ద్రవ్యం సున్నాకు చేరుకుంది. ఈ సంక్షోభం మధ్యనే భారత్ లోని బ్యాంకులనుండి శ్రీలంక అప్పులు చేస్తోంది. శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చమురు కొనుగోళ్ల కోసం శ్రీలంక ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 500 మిలియన్ […]