Cricket news

భారత మహిళా క్రికెట్ ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతోంది. విజయశోభతో వెలిగిపోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాదికాలంలో వరుస విజయాలతో తన ఉనికిని గతంలో ఎన్నడూలేనంత గొప్పగా చాటుకొంది.

వైట్ బాల్ క్రికెట్లో భారత్ ను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెడ్ బాల్ క్రికెట్లో వరుస పరాజయాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది.

భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాజట్ల ఏకైక టెస్టుమ్యాచ్ లో ఆధిక్యత చేతులు మారుతూ రసపట్టుగా సాగుతోంది. మూడోరోజుఆట ముగిసే సమయానికే భారత్ ను విజయం ఊరిస్తోంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొంటూ దూసుకుపోతోంది. చరస్థిర ఆస్తులు, ఆదాయం, సంక్షేమం, వితరణలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టుమ్యాచ్ లో భారీవిజయానికి భారత్ గట్టి పునాది వేసుకొంది. 473 పరుగుల ఆధిక్యంతో పట్టు బిగించింది.

భారత సూపర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు.

భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సూపర్ సండే ఆఖరి పోరులో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.