Cricket news

భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.

భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు.

ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ టాపర్ పోరు మూడుస్తంభాలాటలా సాగుతోంది. రెండుసార్లు రన్నరప్ భారత్ మరోసారి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

టెస్టు హోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో భారత రికార్డుల హోరు కొనసాగుతోంది. వంద వికెట్ల క్లబ్ లో ముగ్గురు భారత స్టార్ బౌలర్లు చోటు సంపాదించగలిగారు.