భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.
Cricket news
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ హీరో యశస్వీ జైశ్వాల్ కు 22 ఏళ్ల వయసులోనే ఐసీసీ అవార్డు దక్కింది.
ప్రపంచ క్రికెట్ మూడు విభాగాలలోనూ భారత్ మరోసారి టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.
భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు.
ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ టాపర్ పోరు మూడుస్తంభాలాటలా సాగుతోంది. రెండుసార్లు రన్నరప్ భారత్ మరోసారి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.
టెస్టు హోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో భారత రికార్డుల హోరు కొనసాగుతోంది. వంద వికెట్ల క్లబ్ లో ముగ్గురు భారత స్టార్ బౌలర్లు చోటు సంపాదించగలిగారు.
భారత టెస్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు.
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన భారత యువక్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఒక్క రజత్ పటీదార్ తప్ప కొత్త ఆటగాళ్లంతా అవకాశాల్ని రెండు చేతులతో ఒడిసిపట్టేసుకుంటున్నారు.