ముందుగా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల లేదా టీకీ వేసుకోవడం వల్ల ఇప్పుడు రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది ఒక రకంగా మంచి విషయమని వైద్యులు చెబుతున్నారు.
Covid19
కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు తప్పని సరిగా పాటించవల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర […]