తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని, 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, సబ్ వేరియంట్స్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని అన్నారు. వచ్చే డిశంబర్ వరకు ఇదే […]
covid 19
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉన్నప్పటికీ అలాంటి సూచనలేవీ కనిపించకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాబోయే పండుగల సీజన్ లో జాగ్రత్తగా లేకపోతే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు అమాంతం పెరగడానికి, థర్డ్ వేవ్ ముంచుకురావడానికి పెద్దగా సమయమేమీ పట్టదని, ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని కోవిడ్ టాస్క్ […]
మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ టైంలో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే.. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో గడిపేది పిల్లలే.. పాఠాల నుంచి గేమ్స్ వరకు పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్ తొ గడిపేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేవిషయాలపై పేరెంట్స్ ఓ లుక్కేసి ఉంచాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. దీని గురించి సైబర్ క్రైం పోర్టల్ ‘సైబర్ దోస్త్’ […]