coronavirus

అప్పట్లో కోవిడ్ అంటే భయం ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి కోవిడ్ గురించిన భయం లేదు. కానీ, కోవిడ్ బారినపడిన కొంతమందికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాధిస్తుండడం ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది.

యూకేలో బయటపడిన కొత్త వేరియంట్‌ను ‘ఎరిస్’గా గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి ‘ఈజీ.5.1’ అని పేరు పెట్టారు. గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు.

క‌రోనా వైర‌స్ సాధార‌ణంగా ఊపిరితిత్తుల్లోని క‌ణాల్లో ఉండే ఏస్‌2గా పిలిచే రిసెప్ట‌ర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. త‌ద్వారా క‌ణంలోకి ప్ర‌వేశించి వృద్ధి చెందుతుంది.

క‌రోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ తెలిపారు. క్రిస్టియన్ డ్రోస్టెన్, బెర్లిన్ చారైట్ యూనివర్సిటీ హాస్పిటల్ లో వైరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుందన్నారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. అయితే చైనాలో సీన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ రోజురోజుకీ కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది.

Coronavirus in china: 2019 నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి ఒకేసారి 31,454 పాజిటివ్ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. చైనాలో తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బుధవారమే 29,390 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.

కరోనా కాలంలో శారీరక వ్యాయామం ఎంత అవసరమో చాలామందికి తెలిసొచ్చింది. సంపాదనపై దృష్టిపెట్టి శారీరక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం తప్పని అర్థమైంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. కరోనా తర్వాత జిమ్ లకు డిమాండ్ పెరిగింది. అయితే కరోనా కొత్త ఉపాధి మార్గాన్ని కూడా చూపించింది. అదే ఆన్ లైన్ ఫిట్ నెస్ ట్రైనింగ్. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు బోధించే ట్రైనర్లకు బోలెడన్ని ఉపాధి […]

భారత దేశంలో కరోనా వైరస్ కు చెందిన సరికొత్త వేరియంట్ ను నిపుణులు గుర్తించారు.ఇజ్రాయెల్, టెల్ హాషోమర్‌ షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ లోని తెలంగాణ రాష్ట్రం సహా పది రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు షే ఫ్లీషాన్ చెప్పారు. దీనిని BA.2.75 సబ్ వేరియంట్ గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. జులై రెండో తేదీ నాటికి భారత దేశంలో […]