కరోనా పుణ్యమా అని పిల్లలు స్కూల్ కు వెళ్లి రెండేళ్లయింది. స్కూల్ ఉంటే టైంకి స్కూల్ కు వెళ్లడం, టైంకి తినడం, ఆటలు ఆడడం లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ గత రెండేళ్లుగా పిల్లలు ఇంటికే పరిమితమవ్వాల్సి రావడంతో.. ఎలాంటి శారీరక వ్యాయామం లేక, ఆహారపు అలావాట్లలో మార్పులొచ్చి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. గత ఏడాది నుంచి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నట్టు కొన్ని స్టడీలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారికి ముందు 10 నుంచి 13శాతం […]