corona

ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే.. గ‌డచిన వారం రోజుల్లో 35 ల‌క్ష‌ల కోవిడ్ కేసులు న‌మోదైన‌ట్టు స‌మాచారం. గంట గంట‌కూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పేషెంట్లు ల‌క్ష‌లాది మంది ఉండ‌టంతో ఆస్ప‌త్రులు కిట‌కిట‌లాడుతున్నాయి

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంపై అంత కన్నా తీవ్రమైన మరో మహమ్మారి దాడి చేయబోతోందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక ప్రకారం బ్రిటన్ నిపుణులు ‘డిసీజ్ ఎక్స్’ మహమ్మారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. లండన్‌లోని మురుగునీటి నమూనాలలో పోలియోవైరస్ కనుగొనబడిన నేపథ్యంలో ‘డిసీజ్ ఎక్స్’ గురించి ఆరోగ్య నిపుణుల హెచ్చరిక వచ్చినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిసీజ్ X అనేది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ప్రస్తుతం […]

కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు తప్పని సరిగా పాటించవల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర […]

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని, 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, సబ్ వేరియంట్స్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని అన్నారు. వచ్చే డిశంబర్ వరకు ఇదే […]

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]

ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ […]

ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల […]