ఇటీవల వైసీపీలో అక్కడక్కడా అంతర్గత పంచాయితీలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారాన్ని ఇటీవలే చక్కబెట్టింది అధిష్టానం. సమన్వయకర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఆయన, జగన్ మాట మేరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గన్నవరం వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఆమధ్య గన్నవరం ఇష్యూకి సజ్జల శుభం కార్డు వేశారని అనుకున్నా.. ఆ మంట మళ్లీ రాజుకుంది. తాజాగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయంకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం […]