జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.
Contractors
ఏపీ జలవనరుల శాఖ టెండర్ల డాక్యుమెంట్లలో ఒక నిబంధనను చేర్చింది. ప్రస్తుతం ఏపీలో భారీగా పెండింగ్ బిల్లులున్నాయి. వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోంది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు వెళ్లి.. బిల్లుల చెల్లింపునకు ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపునకు హైకోర్టు డెడ్లైన్లు కూడా పెడుతుండడంతో ప్రభుత్వానికి సవాల్గా మారింది. అధికారులకు కోర్టు నుంచి ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా జలవనరుల శాఖ స్పెషల్ కండిషన్ ఆఫ్ నోట్ పేరుతో ఒక నిబంధనను చేర్చింది. ప్రభుత్వం […]