హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 10మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కాంగ్రెస్ నాయకులని తేల్చారు. అందులో కీలకమైన వ్యక్తి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఆయన టీపీసీసీ సెక్రటరీ కూడా. పట్టుబడింది కాంగ్రెస్ నేతలు కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. మొయినాబాద్ లో ఉన్న సురభి ఎన్ క్లేవ్ అనే ఫామ్ హౌస్ లోని ఓ […]
congress leaders
తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. నాయకుల ధోరణితో పార్టీ తీరు మారడం లేదు. కొన్ని నెలలుగా అధిష్టానం తరపున రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. వాళ్లకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే నాయకులు ఐక్యంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నేతలకే కాంగ్రెస్ తరపున టికెట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టారు. ఆ తర్వాత వరంగల్ […]