సరిగ్గా సీఎం జగన్ పర్యటన జరిగిన వారం రోజులకు హిందూపురం వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. గొడవ ముదిరి ఏకంగా రాళ్లదాడి వరకు వెళ్లింది. ఇటీవల సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. హిందూపురం నేతలిద్దర్నీ పిలిచి సయోధ్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకుపోవాలన్నారు. ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కట్ చేస్తే.. వారం రోజుల్లో గొడవ పెరిగి […]