ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్ళలో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా ఎంతోమంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరణాల సంఖ్య అధికంగా నమోదయింది. కరోనాతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఇలా కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లలను […]