Coming soon

దేశంలో కరోనా ఏ రేంజ్​లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్​ వేవ్​ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్​ దొర‌క్క‌ రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. అయితే దేశంలో త్వరలో థర్డ్​వేవ్​ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా […]