సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశంNovember 8, 2024 సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తినాల్సిన సమోసాలు ఆయన వద్దకు చేరకుండానే మాయమైపోయాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.