CM Sukhwinder Singh

సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తినాల్సిన సమోసాలు ఆయన వద్దకు చేరకుండానే మాయమైపోయాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.