వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటాననే భరోసా ఇచ్చేందుకే జగన్ విజయవాడ ఆస్పత్రికి వస్తున్నట్టు చెబుతున్నారు.
cm jagan
జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశాన్ని నాగబాబు వాడుకున్నారా..? లేక మోదీ, జగన్ సాన్నిహిత్యం చూసి ఆయన ఈ కౌంటర్ వేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మంటపెట్టింది. వైసీపీ, బీజేపీ అభిమానులు కూడా నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే..? అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ గురించి నాగబాబు కాస్త […]
ఏపీలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కూడా పట్టువిడవకుండా.. అభివృద్ధి సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారాయన. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూస్తున్నామని వివరించారు. […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ కానుక ఇవ్వబోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల డిక్లరేషన్ ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. దీంతో వీరికి కొత్త జీతాలు అందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత డిపార్ట్మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయితే వారికి కొత్త వేతనాలు అందుతాయి. ఈ క్రమంలో ఇటీవల గ్రామ, వార్డు […]
ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగసభలోనే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తానని జగన్ అంటున్నారని.. అసలు ఈ శాడిస్ట్ ఏం పీకాడని 175 సీట్లు వస్తాయని ప్రశ్నించారు. 25 ఎంపీలను గెలిపిస్తే మోడీ మెడలు వంచుతానని కథలు చెప్పిన జగన్.. ఇప్పటికి 15 సార్లు మోడీ దగ్గరకు వెళ్లారని..వెళ్లిన ప్రతిసారి గదిలో 20 నిమిషాలు ఉంటున్నాడని.. అక్కడ ఏం […]
ఇటీవల వైసీపీలో అక్కడక్కడా అంతర్గత పంచాయితీలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారాన్ని ఇటీవలే చక్కబెట్టింది అధిష్టానం. సమన్వయకర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఆయన, జగన్ మాట మేరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గన్నవరం వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఆమధ్య గన్నవరం ఇష్యూకి సజ్జల శుభం కార్డు వేశారని అనుకున్నా.. ఆ మంట మళ్లీ రాజుకుంది. తాజాగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయంకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం […]
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈమేరకు వినతిపత్రాన్ని కూడా అందించారు. రెవెన్యూ గ్యాప్ ఇప్పించండి.. 2014–15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో కేంద్రం ఏపీకి బకాయిలు పడింది. 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల […]