నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.
CM Chandrababu
తనతో ఏ మీటింగ్ కూడా గంటకంటే ఎక్కువ ఉండదన్నారు చంద్రబాబు. సుత్తికొట్టను, సూటిగా పాయింట్ కొచ్చేస్తానంటూ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు.
కొంతమంది టూరిజం డిపార్ట్మెంట్కు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని.. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందో తనకు తెలియదన్నారు. రుషికొండ ప్యాలెస్ ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు.
ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలున్నాయి.
శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం విడుదలకు ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే వాయిదా వేశారు.