CM Chandrababu

నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.

తనతో ఏ మీటింగ్ కూడా గంటకంటే ఎక్కువ ఉండదన్నారు చంద్రబాబు. సుత్తికొట్టను, సూటిగా పాయింట్ కొచ్చేస్తానంటూ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు.

కొంతమంది టూరిజం డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని.. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందో తనకు తెలియదన్నారు. రుషికొండ ప్యాలెస్‌ ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు.