మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
CM Chandrababu
మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలనా రాజధాని చేసి ఉంటే, రుషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆరెండూ జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలో ఆ భవనాలను ఏంచేస్తారనేది తేలాల్సి ఉంది.
బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చ అనేవి సహజంగా వినిపించే మాటలే. కొత్త రుణాలకోసం కేంద్రం పర్మిషన్ అనేది అసలు పాయింట్.
వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలపై ఈపాటికే సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అంటూ.. మిగతా వాటిని పక్కనపెట్టేశారు.
గత ఐదేళ్లలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ ఒక్కసారికూడా పెట్టలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. పాలనలో అదొక భాగమని, కానీ దాన్ని సరిగా చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
నిధుల కొరత ఉందని గతంలో చంద్రబాబు అమరావతికోసం విరాళాలు సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.