ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయిని ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు.
CM Chandrababu
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలు గడుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారంతో ఐదుగురు మృతి చెందడంపై విచారం
జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది
మద్యం షాపుల్లో వాటాల కోసం షాపులు పొందిన వారికి ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరిక
వర్షాలపై ప్రజల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపి అలర్ట్ చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.