CM Chandrababu

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెల‌లు గ‌డుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.