CM Chandrababu

గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు.

విశాఖ రిషికొండ ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్-6లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.