Chattisgarh

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.