Charlapally railway station

తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశామని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.