వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని అన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, ఆర్థిక సాయం కోరానని చెప్పారు.
chandrababu
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారు.
In an open letter, Chandrababu alleged that the arrogant YSRCP leaders are behaving as if what they pronounce is the constitution.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ట్రోలర్లకు చిక్కారు. తనను తాను నిత్యం ప్రమోట్ చేసుకునే చంద్రబాబు.. గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికే చాలా అలుసైపోయారు. అయినా సరే.. తన ధోరణిలో తాను వెళ్తూనే ఉంటారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అబద్దాలు చెప్తూ, తప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ మధ్య బిల్గేట్స్, తనకు మధ్య కంప్యూటర్ గురించి వచ్చిన చర్చను చెప్పారు. ఇద్దరం కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కితే.. అది […]
అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి […]
గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు అంటున్నారని.. కానీ తన బొచ్చు కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో వైసీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ నిర్వహించారు. 2019లో చంద్రబాబును నమ్ముకుని వచ్చిన దత్తపుత్రుడిని రెండు చోట్ల, సొంత పుత్రుడిని మంగళగిరిలో చిత్తుచిత్తుగా జగన్ ఓడించారన్నారు. ఈసారి జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కూడా కుప్పంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైసీపీని ఓడిస్తామంటున్న మొనగాళ్లు ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదని కొడాలి ప్రశ్నించారు. 2004 నుంచి వరుసగా తాను గుడివాడలో గెలుస్తున్నానని […]
ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో.. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన అభినవ పులకేశి బాబు అని విమర్శించారాయన. వైసీపీ హయాంలో మూడేళ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు విజయసాయి. వైసీపీ జాబ్ మేళాలకు విశేష స్పందన.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ […]
కరకట్ట రాజకీయాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి. అయ్యన్నపాత్రుడు ఇల్లు పంట కాల్వను ఆక్రమించి కట్టారనే ఆరోపణలు రావడం, ప్రహరీ గోడను అధికారులు కూల్చేయడం, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ లో అయ్యన్నది తప్పేనని తేలినా కూడా రాజకీయ కక్షతోనే ప్రహరీగోడ కూల్చేశారంటూ రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అయ్యన్న దగ్గర మొదలు పెట్టి చంద్రబాబు, లోకేష్ ని […]
ఏపీలోని విద్యారంగంపై మొదటి నుంచి తొలి ప్రాధ్యాన్యత ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాజాగా బైజూస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధనిక, మధ్య తరగతే కాకుండా పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఎడ్యూటెక్ సంస్థ ‘బైజూస్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ కుదుర్చుకున్న ఈ […]
అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం ఎలా ?. ఓటర్లను లొంగదీసుకోవడం ఎలా అన్న దానిపై ఒక పుస్తకాన్నే ప్రచురించేందుకు సిద్ధమైన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కూడా పద్దతి మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. తాజాగా ఆయన మరోసారి ఓటర్లను మేనేజ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై స్పీచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ […]