Chandrababu mainly focused on group fights

2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ.. తిరిగి ఎన్నికలకు సన్నద్దం అవుతోంది. గత కొన్నాళ్లుగా నీరసించిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇటీవల జరిగిన మహానాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు పోయి.. జనంతో మమేకం కావాలని సూచించారు. కానీ, తెలుగు తమ్ముళ్ల తీరులో ఎలాంటి మార్పు కనపడటం లేదు. పార్టీలోని ముఠా తగాదాలు ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు […]