సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన టైంలోనూ చంద్రబాబు కేంద్రప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారని, ప్రైవేటీకరణతో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు వస్తాయని చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తన కథనంలో గుర్తు చేసింది.
Chandra babu
వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో టీడీపీపై విరుచుకుపడుతున్నారు నేతలు. తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నత్తోడు లోకేష్ పాదయాత్ర చేసినా, తిక్కలోడు పవన్ కళ్యాణ్ బస్ యాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారాయన. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, మంత్రిని […]
విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా టీడీపీ అధినాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని పదేపదే అలగటం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం, పరోక్షంగా పార్టీ నాయకత్వంపైనా విమర్శలు చేయడం వంటి పనులు చేస్తున్ననేపథ్యంలో ఇటీవల విజయవాడలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిని టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నినే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే కేశినేని నానితో సంబంధం లేకుండా […]
సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోసం చేయడంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఇద్దరూ తోడుదొంగలంటూ మండిపడ్డారు. అసలు వారిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కుటుంబాన్నయినా చూపాలంటూ దత్త పుత్రుడికి సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పరిహారం అందని […]
ఇటీవల నిర్వహించిన మహానాడుపై టీడీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తమకు బలం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మహిళా నేత, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీకి ఓ సవాలు విసిరారు. ‘తెలుగుదేశం పార్టీ బలపడిపోయిందని తెగ ఊదరగొడుతున్నారు కదా.. మరి మీకు ధైర్యం ఉంటే త్వరలో […]