Challenge

ఇటీవల నిర్వహించిన మహానాడుపై టీడీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తమకు బలం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మహిళా నేత, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీకి ఓ సవాలు విసిరారు. ‘తెలుగుదేశం పార్టీ బలపడిపోయిందని తెగ ఊదరగొడుతున్నారు కదా.. మరి మీకు ధైర్యం ఉంటే త్వరలో […]