నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
Central Govt
రూ.665 కోట్లు వినియోగించుకోలేని దుస్థితిలో తెలంగాణ
చివరగా ఈ ఏడాది మార్చిలో ఓ కేసు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి మంకీపాక్స్ కేసులు లేవని స్పష్టం చేశారు.
జాతీయ, అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు, మావోయిస్టుల నుంచి పవన్కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందట.
ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ […]