cancer

ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న మాట మాంసాహార ప్రియుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. అయితే, అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రెడ్ మీట్ తింటే కాన్సర్ వస్తుంది కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

లంగ్ క్యాన్సర్ అనేది మనదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ముఖ్యంగా మగవాళ్లలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. మనదేశంలోని క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ శాతం 8.1 గా ఉంది.

ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీట్ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారికి.. క్యాన్సర్ వచ్చే అవకాశం 95% ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది వేగంగా పెరుగుతున్నాయి. మధ్య వయసువారే కాదు యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.

శరీర డిఎన్‌ఏలో కలిగిన మార్పుల కారణంగా కొన్ని కణాలు మ్యుటేషన్ చెంది క్యాన్సర్ సెల్స్‌గా మారతాయి. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే.. ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు.

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ క్యాన్సర్‌‌ను ముందే పసిగట్టడం ద్వారా ప్రమదాన్ని నివారించొచ్చు.