Campaign

ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం […]