ఈస్టర్ పండుగకు వెళ్తుంటే.. పెను విషాదం.. – బస్సు లోయలో పడి 45 మంది మృతిMarch 29, 2024 ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బోట్స్వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు.