పబ్జీలో ఓడిపోవడంతో స్నేహితులు అవమానించారని, మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. అయితే అది ఆత్మహత్య కాదని, సవతి తల్లి ఆ పిల్లవాడిని చంపేసిందని అసలు తల్లి ఆరోపిస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది..? మచిలీపట్నంలో గత ఆదివారం16ఏళ్ల బాలుడు ప్రభుకుమార్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుకుమార్ పబ్జీ ఆడేవాడని, అందులో ఓడిపోవడంతో స్నేహితులు […]