భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగుబాటు.. – వారిలో ఐదుగురి తలలపై రూ.28 లక్షల రివార్డుAugust 26, 2024 శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు.