Border-Gavaskar Trophy

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది.