భారత క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లోనే భాగ్యవంతులు. ఏడాదిపొడగునా క్రికెట్ ఆడుతూ రెండుచేతులా ఆర్జిస్తున్న మొనగాళ్లు. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత ఆటగాళ్లు సైతం శ్రమదోపిడీకి గురవుతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేని ప్రయివేటు ఉద్యోగుల జాబితాలో చేరిపోయారు. భారత క్రికెట్ నియంత్రణమండలి చేతిలో బంగారు బాతులుగా మారిపోయారు…… అహరహం శ్రమిస్తూ….పగలనకా రాత్రనకా క్రికెట్ ఆడేస్తూ…భారత క్రికెట్ నియంత్రణమండలిపాలిట బంగారుబాతులుగా మారిన టీమిండియా క్రికెటర్లు తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదంటూ వాపోతున్నారు. ప్రయివేటురంగ ఉద్యోగులమాదిరిగా శ్రమదోపిడీకి గురయ్యామంటూ […]