ప్రధాని మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరంకు హెలీకాప్టర్లో వెళ్లిన మోడీ.. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే హెలీకాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లారు. మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకునే సమయంలో ఆయన హెలీకాప్టర్ చూసి కొంత మంది నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. డజన్ల కొద్ది బ్లాక్ బెలూన్స్ మోడీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చుట్టూ ఎగురుతుండటంతో పోలీసులతో పాటు […]